Krishna-District-Lorry-Owners-Foundation

Krishna-District-Lorry-Owners-Foundation29-January-2019తెలుగు భాషను అభ్యసిస్తున్న ప్రతిభావంతులైన పేద విద్యార్ధులకు “స్కాలర్ షిప్పుల పంపిణీ కార్యక్రమము” మరియు “తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషిచేసిన వారికి గౌరవ సత్కారము” [wpvideo 61uG8wZA] [wpvideo sehFEPsC] మాతృభాషను విస్మరించొద్దు కరెన్సీనగర్‌ (విజయవాడ), న్యూస్‌టుడే:… Read more “Krishna-District-Lorry-Owners-Foundation”

Govada-Library-100Years

Govada-Library-100Years గుంటూరు జిల్లా గోవాడ గ్రామంలోని ‘శ్రీ రాజ రాజ నరేంద్ర గ్రంధాలయం’ శత వసంతాల వేడుకలలో పాల్గొన్న ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఎ. పి.పి.ఎస్.సి. అధ్యక్షులు ఉదయభాస్కర్, శాసనసభ సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, గ్రామ… Read more “Govada-Library-100Years”

15th-LokNayak-Foundation-Award-Jan-2019

15th-LokNayak-Foundation-Award-19-Jan-2019 http://www.andhrajyothy.com/artical?SID=697392 అపూర్వ రచయిత ‘అంపశయ్య’ నవీన్18-01-2019 04:33:34 రచయిత అయినవాడు ఏ ఒక్క విధానానికో, రాజకీయ పార్టీకో చెందినవాడు కాకూడదు. అలా అయితే అతడు తన స్వేచ్ఛా -స్వాతంత్ర్యాలని కోల్పోతాడని, రచయితకు తాను అనుభూతి పొందింది… Read more “15th-LokNayak-Foundation-Award-Jan-2019”

తెలుగు రాష్ట్రాలు విడిపోలేదు.విస్తరించాయి అంతే-ఆటాలో యార్లగడ్డ

భారతదేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు అయిదారు ఉండగా తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉండటంలో తప్పు లేదని, అందరూ భావిస్తున్నట్లుగా తెలుగు రాష్ట్రాలు విస్తరించాయే తప్ప విడిపోలేదని మాజీ రాజ్యసభ సభ్యులు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఆచార్య… Read more “తెలుగు రాష్ట్రాలు విడిపోలేదు.విస్తరించాయి అంతే-ఆటాలో యార్లగడ్డ”